మన్యం మనుగడ,దమ్మపేట:
దమ్మపేట మండలం గొర్రెలకు మేకలకు చిటిక వ్యాధి టీకాలు కార్యక్రమంలో భాగంగా ముష్టిబండ గ్రామంలో టీకాలు వేయడం జరిగింది. రైతులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని మండల పశు వైద్య అధికారి డాక్టర్ రమేష్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తి బండ గొర్రెల మేకల సొసైటీ అధ్యక్షులు జోనబాయిన శ్రీనివాసరావు,గ్రామ రైతులు పాల్గొన్నారు.
Post A Comment: