చండ్రుగొండ మన్యం టీవీ: చండ్రుగొండ మండల పరిధిలోని మద్దుకూరు గ్రామ సర్పంచ్ పద్ధం వినోద్ మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన జూంజునూరి సర్వయ్య (63)కరోనాతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి లో ఆదివారం రాత్రి మృతి చెందాడు. గ్రామస్తులు ఎవరు దహన సంస్కారాలు నిర్వహించెందుకు ముందుకు రాకపోవటంతో, విషయం తెలుసుకున్న సర్పంచ్ పద్ధం వినోద్, వార్డ్ సభ్యులు ఆకారపు నాగేశ్వరావు కొత్తగూడెం నుంచి మృతదేహన్ని తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు...
Post A Comment: