CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లాక్డౌన్ సమయంలో ప్రజలు సహకరించినందుకు ధన్యవాదాలు

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:ప్రభుత్వం సూచించిన కోవిడ్ లాక్డౌన్ మార్గదర్శకాలను పాటించినందుకు పోలీసులకు సహకరించినందుకు అశ్వాపురం  మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన అశ్వాపురం సీ ఐ సట్ల రాజు.

 లాక్డౌన్ ఎత్తివేయబడినప్పటికీ, ప్రతి ఒక్కరూ ఐదు ప్రాథమిక సూత్రాలను పాటించాలని అన్నారు.

*1. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

*2. రద్దీ ప్రదేశాల్లో సామజిక దూరం పాటించాలి.

*3. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.

*4. సభలు,సమావేశాలకు  దూరంగా ఉండాలి.

*5. చేతులను సబ్బుతో పాటు తరచూ   శానిటైజర్  చేసుకోవాలని సూచించారు.

ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకునే వరకు  జాగ్రత్తలు పాటించాల్సిందిగా సిఐ సట్ల రాజు పేర్కొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: