CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొల్లు మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన పినపాక మాజీ శాసనసభ్యులు పాయం

Share it:

 


పార్థివదేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే  

    మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో  మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి  కుమారుడు జగదీశ్వర్ రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే వెళ్లి వారి పార్థివదేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చిన పినపాక మాజీ  శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: