మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అచ్యుతాపురం గ్రామంలో, నూనె గంగరాజు వాళ్ల ఎనిమిది సంవత్సరాల కుమారుడు నరాల బలహీనత తో బాధపడుతున్న విషియం తెలుసుకున్న నియోజక వర్గ నాయుకులు జారే ఆదినారాయణ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ బాలుని, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కమిటీ మెంబర్ కొళ్ళు చంద్రశేఖర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ల కృష్ణ, పాకనాటి దుర్గయ్య, పాకి రామ్, కృష్ణ, బైగాని కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: