మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పోడు భూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ ఫారెస్ట్ అధికారులను కోరారు. ఈ మేరకు ఆమె గురువారం తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులతో మరియు రెవెన్యూ అధికారులతో బాధిత పోడు భూముల రైతులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో పలు అంశాలపై చర్చించారు. పోడు భూముల రైతులకు కు న్యాయం చేయాలని కోరారు.
Post A Comment: