మన్యం టీవీ మంగపేట.
తాడ్వాయి మండల కేంద్రము లో కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో జర్నలిస్టు మిత్రులకు నిత్యావసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
తాడ్వాయి మండల కేంద్రము లో 12 మంది జర్నలిస్టు సోదరులకు నిత్యావసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలి అని కరోనా తో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు 10లక్షల పరిహారం అందించాలి అని సీతక్క ఈ సందర్బంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మాజీ జెడ్పీటీసీ బోల్లు దేవేందర్, సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్,స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్, జిల్లా నాయకులు లచ్చుపటెల్,
ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పిరీల వెంకన్న, ముదురుకొల్ల తిరుపతి, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాక రాజేందర్ మండల యూత్ అధ్యక్షుడు సాయి రెడ్డి, చక్రపాణి,మేడం రమణ కర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: