👉ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచు కోవాలి. ఏ ఓ.కారుణామయి. మన్యం టీవి:ములకలపల్లి మండలం:ములకలపల్లి మండలం రాజుపేట కాలనీ లో మూకమామిడి రైతు ఉత్పత్తి దారుల సంఘం కార్యలయాన్ని ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి చే ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భం గా జెడ్పిటిసి నాగమణి మాట్లాడుతూ మండలం లో పామాయిల్ పంటను ప్రోత్సహించడం కోసం, మరియు పామాయిల్ పంటలకు కావలిసిన సంమాచారం, సాగు పద్దతులు, పంటలో పాటించాల్సిన మెళకువలు, తదితర విషయాలు ఈ కార్యాలయం ద్వారా తెలుసు కోవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమము లో ములకలపల్లి ఏ.ఓకరుణామయి,దమ్మపేట కోఆర్డినేటర్ విజయలక్ష్మి ,సంఘ ప్రెసిడెంటు కీసరి లక్ష్మి , సంఘ జనరల్ సెక్రటరి రాజేస్వరరావు,ముకమామిడి ఎంపిటిసి తాటి తులిసి ,జగన్నాధపురం ఎంపిటిసి సున్నం సునీత , మాజీ సోసైటీ ప్రెసిడెంట్ కరుటూరి కృష్ణ ,సున్నం బుచ్చిబాబు , మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: