వేంకటా పూర్ మండల కేంద్రంలో సంబురాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
మన్యం మనుగడ డెస్క్:
తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టీపీసీసీ )అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఆనుముల రేవంత్ రెడ్డి ఎన్నిక కావడాన్ని హర్షిస్తూ వెంకటా పూర్ మండల కేంద్రంలో బాణాసంచా కాలుస్తూ,స్వీట్లు పంచుతూ సంబురాలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపికచేయడం సంతోషకరం అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు విరేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మైస ప్రభాకర్
బీసీ సెల్ మండల అధ్యక్షులు బుస సాంబయ్య,యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సిద్దం రాఘవేందర్,
యూత్ ఉపాధ్యక్షులు ఎనబోతుల తిరుపతి, రామాంజ పూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కట్లరాజు,
సుధాకర్,సహకార సంఘం డైరెక్టర్ బీమ్ రావు,దూలం సంపత్, బోయిని సాంబయ్య,మర్రి రవి, బస్సా రాజయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు పల్లేవెని సురేష్
పూర్ణ చందర్,మండ రవి,శరత్,
శంకర్, సాంభా శివుడు,మల్లయ్య
తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment: