CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చింతోనిగుంపు గ్రామంలో  25 మంది కరోనా బాధితుల  కుటుంబాలకు కు స్థానిక సర్పంచ్ పోలబోయిన వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా గా కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ అధ్యక్షుడు ఈసం వెంకన్న (డిస్కో) గ్రామ పటేల్ దొర యూత్ సభ్యులు ప్రజలు పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: