CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించిన ఎంపీపీ

Share it:

 




 మన్యం టీవీ, అశ్వరావుపేట:అశ్వారావుపేట మండలంలోని కేశప్పగుడెం గ్రామంలో  తెలంగాణ ప్రభుత్వం నీరు పేదల కోసం కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్ళని ఆదివారం అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లను పరిశీలించిన ఎంపీపీ కాంట్రాక్టర్ కి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే కేశప్పగూడెం లో నిర్మిస్తున్న రైతు కల్లాలను కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏఈ ప్రసాద్, కాంట్రాక్టర్ కలకోటి వేంకటేశ్వర రావు, యువజన నాయకులు శెట్టిపల్లి రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: