CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ సమీక్ష సమావేశం

Share it:

 



  మన్యం టివి దుమ్ముగూడెం: మండల ప్రజా పరిషత్తు అభివృద్ధి కార్యాలయంలో మండల అధికారుల తో  కోవిడ్ నియంత్రణ చర్యల పై, మరియు నకిలీ విత్తనాలు, డంపింగ్ యార్డులు స్మశానవాటికలు మిషన్ భగీరథ వాటర్ పై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా  ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు,

ఈ సమీక్ష సమావేశంలో కరోన వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు ఎలా చేపట్టాలో మరియు రాబోయే వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, మరియు యు.పి.ఏ వసాయ సీజన్ స్టార్ట్ అయినందున నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారు అని వాటిపై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారితో, వారి ఆశీస్సులు మిషన్ భగీరథ వాటర్ ఏవిధంగా వస్తున్న దానిపై మరియు డంపింగ్ యార్డులు స్మశానవాటిక యొక్క పని తీరుపై సమీక్ష నిర్వహించారు .

ఈ సమీక్ష సమావేశంలో  చర్ల  మార్కెట్ కమిటీ చైర్మన్  బుచ్చయ్య ,దుమ్ముగూడెం జడ్పిటిసీ తెల్లం సీతమ్మ ఎంపీపీ రేసు లక్ష్మీ, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు , ఎంపీడీఓ చంద్రమౌళి వైద్యాధికారి బాలాజీ నాయక్ తహసీల్దార్ రవికుమార్  మరియు ఇతర మండల అధికారులు హాజరయ్యారు.

Share it:

Post A Comment: