మన్యం మనుగడ, ఇల్లేందు:
దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన దళిత్ ఎంపవర్మెంట్ పథక విధివిధానాల పట్ల దళిత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ దళిత జాతి అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఇల్లందు మండల పరిధిలోని ఆజాద్ నగర్ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా సీఈఓ విద్యా లత
ఎంపీడీవో అప్పారావు
ఎంపీడీవో అరుణ్ గౌడ్ మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్ మండల కో ఆప్షన్ sk ఘాజి
మండల పార్టీ కన్వీనర్ ఖమ్మం పాటి రేణుక ప్రధాన కార్యదర్శి యల మద్ది రవి
మండల మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పూనం కమల
సుభాష్ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వల్లాల మంగమ్మ ఎంపీటీసీ శీలo ఉమ ఉప సర్పంచ్ నరసింహారావు వార్డు మెంబర్లు ఊరుకొండ ధనుంజయ్ పార్టీ నాయకులు కొలిపాక శీను శీలం రమేష్ తదితరులు ఉన్నారు.
Post A Comment: