మన్యం టీవీ, అశ్వాపు:రంఈ రోజు అశ్వాపురం మండల కేంద్రంలోని అశ్వాపురం,అమెర్దా గ్రామపంచాయితీల్లో సర్పంచులు బానోత్ శారద,బండ్ల సీతమ్మ,సెక్రెటరిలు,క్రిష్నచైతన్య,సరోజా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవిన్యూ ప్లాంటేసన్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎస్కె ఖదీర్, ఏ పీ ఓ విజయకుమారి, టి ఎ కాంతారావు,తెరాస మండల నాయకులు చిలక వెంకటరావు,యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ, సిపిఐమండల కార్యదర్శి అనంతనేని సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: