CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏ ఎస్పీ శబరిష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మణుగూరు లో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు

Share it:


లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించిన వారి వాహనాలను సీజ్ చేసిన సిఐ భాను ప్రకాష్

 

మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో శనివారం ఏ ఎస్పీ శబరిష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ నిబంధనలు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 40 మోటారు సైకిళ్ల ను,రెండు కార్లను సిఐ భాను ప్రకాష్ సీజ్ చేశారు.వాహనాల ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.లాక్ డౌన్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని,లేనిచో కేసులు నమోదు చేస్తాము అని సిఐ భాను ప్రకాష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో,ఎస్సై లు నరేష్,పురుషోత్తం, పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: