ఎంపీపీ ముత్తినేని సుజాత
మన్యం మనుగడ, అశ్వాపురం:
ఈ రోజు అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయితీల్లో నిర్వహించే పల్లెప్రగతి,హరితహారం కార్యక్రమంపై ఎంపీడీవో రవీంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ ముత్తినేని సుజాత మాట్లాడుతూ హరితహారం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వరదారెడ్డి,ఎంపీవో శ్రీనివాసరావు,మండల స్థాయి సర్పంచులు,కార్యదర్షులు,ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: