మన్యం మనుగడ, భద్రాచలం టౌన్: సారపాక పట్టణంలో నివసిస్తున్న దివ్యంగురాలు అయిన పల్లపు రమాదేవి 35 సం" తన భర్త మరణించడంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది.ఇటీవల కాలం లో తను కరోన బారినపడి పోషణకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది...
ఈ విషయం తెలుసుకున్న మణుగూరు పట్టణం లోని "జ్యోతిర్మయి" అనే ఉపాధ్యాయురాలు తనకు 25 కేజీల బియ్యం తో పాటు కూరగాయలు నిత్యావసర సరుకులు, పంపిణీ చేయడం జరిగింది....ఈ కార్యక్రమంలో నవీన్ సాయి,జగన్ తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: