CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ ఉపాధ్యాయురాలుజ్యోతిర్మయి వితరణ

Share it:


 మన్యం మనుగడ, భద్రాచలం టౌన్: సారపాక పట్టణంలో నివసిస్తున్న దివ్యంగురాలు అయిన పల్లపు రమాదేవి 35 సం" తన భర్త మరణించడంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది.ఇటీవల కాలం లో తను కరోన బారినపడి పోషణకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది...

ఈ విషయం తెలుసుకున్న మణుగూరు పట్టణం లోని "జ్యోతిర్మయి" అనే ఉపాధ్యాయురాలు తనకు 25 కేజీల బియ్యం తో పాటు కూరగాయలు నిత్యావసర సరుకులు, పంపిణీ చేయడం జరిగింది....ఈ కార్యక్రమంలో నవీన్ సాయి,జగన్ తదితరులు పాల్గొన్నారు .

Share it:

TELANGANA

Post A Comment: