CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పరిమళించిన మానవత్వం.....

Share it:


మన్యం టీవీ,బూర్గంపాడు:


భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనిలో కరొనా తో మరణించిన వ్యక్తి. కరోన తో మరణించడంతో దగ్గరికి ఎవరు రాని వైనం. విషయం తెలుసుకున్న రెవిన్యూ శాఖ కు చెందిన విఆర్ఏ లు ముత్యం, నాగేశ్వరావు లు దగ్గరుండి ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. వారికి సహకరంగా గ్రామపంచాయతీకి చెందిన అనిల్ తో పాటు వారి సిబ్బంది,అలానే ఆశ వర్కర్లు ఇద్దరు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: