CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంపీపీ ముత్తినేని సుజాత

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలంలోని అడవి లోపల మారుమూల గిరిజన ప్రాంతమైన  రాయినిపేట లో కరోనాతో పోరాడుతున్న 10 కుటుంబాలకు ఎంపీపీ ముత్తినేని సుజాత  సొంత ఖర్చులతో మనిషికి 20 కేజీ ల బియ్యం కిరాణా సరుకులు కూరగాయలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ ,జిల్లా మరియు మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి.షరిపుద్దీన్, ఎస్ కె. ఖదీర్, మాజీ ఎంపీపీ ఉసా అనిల్, సర్పంచ్ పర్షిక రాజమ్మ, దేపంగి వెంకటరమణ, యువజన నాయకులు లంకెల రమేష్ ,వల్లబోజు మురళి, మందా హుస్సేన్, ఈసంపల్లి పున్నారావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: