CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెరిగిన ధరల పై నిరసన

Share it:

 


   మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట పెట్రోల్ బంక్ వద్ద పెరిగిన పెట్రోల్,డీజిల్ మరియు నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ.టి.సి లు పోరెడ్డి విజయలక్ష్మి,బేతం రామకృష్ణ  ఆధ్వర్యంలో నిరసనను తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూము రాఘవులు,చెంచల రాము,మచ్ఛా నరసింహారావు,ఏనుగు కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: