మన్యం మనుగడ, గుండాల:
మణుగూరు ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతమైన గుండాల మండలం లింగగూడెం గ్రామంలో నిరుపేద అయినటువంటి 40 కరోనా బాధిత కుటుంబాలకు గుడ్లు కూరగాయలు నిత్యావసర సరుకులు గ్రామస్థులతో కలిసి అందజేయడం జరిగింది.
అనంతరం గ్రామస్తులు అందరూ కలిసి సొసైటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కుంజ .అనిత సభ్యులు సాగబోయిన .భారతి విజయలక్ష్మి. సులోచన .భాను. కవిత. రాధా. స్థానిక ఉప సర్పంచ్ యశోద. సరిత. జయమ్మ. తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: