మన్యం టీవీ,బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం.. బూర్గంపాడు మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామ పంచాయితీలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,స్థానిక సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు.
ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,స్థానిక ఉపసర్పంచ్ తాటి గోవింద,స్థానిక వార్డుసభ్యులు,స్థానిక తెరాస గ్రామ కమిటి అధ్యక్షులు సురేష్,స్థానిక తెరాస నాయకులు ధారవత్ గోపికృష్ణ,ప్రభాకర్,స్థానిక పంచాయతీ సెక్రటరీ, ఏఈ వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: