CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Share it:

 


మన్యం టి వి, దుమ్ముగూడెం: మండలంలోని పెదనలబల్లి  గ్రామానికి చెందిన పునేం భూపతిరావు ట్రైకర్ లోన్ ద్వారా మంజూరైనటువంటి రైస్ మిల్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ , జడ్ పి టి సి తెల్లం సీతమ్మ ,యం పి పి రేసు లక్ష్మీ ,టీ ఆర్ఎస్ సభ్యులు అన్నే సత్యాలు ప్రారంభించారు.అలానే మారేడుబాకా గ్రామంలో మాట్ట రాముడు , రామయ్య గిరి వికాసం పథకం ద్వారా మంజూరైన బోరు మోటారు త్రిపేసు కరెంట్ మంజూరు అయినది ఈ కార్యక్రమం యం పి డి ఓ చంద్రమౌళి గ్రామ సర్పంచ్ శివరామకృష్ణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూజారి సూర్యచందరవు ఈ సి హరనాథ్ స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: