భద్రాద్రి జిల్లా పినపాక మండలం జానంపేట ప్రధాన రహదారి మార్గం లో పినపాక జేఏసీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి తోళెం శ్రీనివాస్,గోగ్గల కృష్ణ వ ఆద్వర్యం లో పినపాక మండల ఎంపీపీ శ్రీ గుమ్మడి గాంధీ గ "కొమరం భీమ్ విగ్రహ స్థాపనకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ...
"ఆదివాసీల సమగ్ర అస్తిత్వమే కొమరం భీమ్ కు ఘన నివాళి" అని ఆదివాసీలు అందరూ ఐక్యంగా ఉంటూ ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ హక్కులు చట్టాలపై అవగాహన పెంచుకొని ముందుకు సాగాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మోగిలిపల్లి నరసింహ రావ్ ,పినపాక మండల ఆదివాసి సర్పంచ్ లు బాడిష మహేష్ ,ఈశం భవతి , కొర్శ లక్ష్మి రూపవతి గుమ్మడి అనంతలక్ష్మి , ఉప సర్పంచ్ పూనెం సాంబశివరావు,ఎంపీటీసీ లు కాయం శేఖర్ మరియు పోలిశెట్టి హరీష్ ,ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక సంఘం డివిజన్ అద్యక్షులు పోలెబోయినా అనిల్ కుమార్ ,అధ్యాపకులు సోలం అశోక్ గారు,కొమరం నాగేందర్ తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: