మన్యంటీవీ, అశ్వారావుపేట:అశ్వారావుపేట మండల పరిదిలోని రాళ్ల వాగు, జగన్నాథపురం, చెన్నపురం గ్రామల్లో 103 కుటంబాలకు 2 లక్షలు రూపాయల వ్యయంతో ఒకొక్క కుటుంబానికి 25కేజీల బియ్యం ప్యాకేట్, నిత్యావసర సరుకుల, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం గ్రామానికి చెందిన లివింగ్ సక్రిఫిస్ మినిస్ట్రీస్ (ఎల్ఎస్ఏం) ట్రెజరీ ప్రేమ కుమారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, తహశీల్దార్ చల్లా ప్రసాదు, గోకినపల్లి ప్రభాకర్, నులకాని శ్రీనివాస్ మరియు ఎల్ఎస్ఏం సంస్థ బాధ్యలు బ్రదర్ థామ్సన్, జక్కుల రాంబాబు, సమూయేలు, జాన్ వెస్లీ,రవి కుమార్ స్థానికులు పాల్గొన్నారు.
Post A Comment: