గుండాల జూన్ 27 (మన్యం టీవీ) ఘనంగా మైసమ్మ ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో విధుల గుంట మైసమ్మ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు ఆదివారం ఉదయం ప్రారంభమైన మైసమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట సోమవారం తెల్లవారుజాము తో ముగుస్తుంది ప్రధాన పూజారి వీరస్వామి ఆధ్వర్యంలో చెరువు కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ ఇల్లందుల నరసింహులు మరియు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు
Post A Comment: