మన్యం మనుగడ డెస్క్: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో స్థానిక తెరాస పార్టీ మండల అధ్యక్షులు
మురహరి బిక్ష పతి ఆధ్వర్యంలో ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ గులాబీ శ్రేణులతో కలిసి మెడిద్ధి జీవిత(స్టెల్లా) క్యాన్సర్ తో బాద పడుతుండగా అండగా ఉంటాం అని భరోసా నిచ్చారు.
గ్రామ పార్టీ రైతు కో ఆడినేటర్ కొలసాని శ్రీనివాస్ కరోన,బ్లాక్ ఫంగస్ తో బాద పడుతూ చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి ఇంటికి రాగ వారిని గులాబీ శ్రేణులు పరామర్శించారు.
కుమారు తండ్రి కమలాకర్ ఇటీవల మృతి చెందగా
వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈయొక్క కార్యక్రమంలో ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాస్ రావు,సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జి బాలకృష్ణ నెమలి,మండల పార్టీ అధికార ప్రతినిధి సురపనేని సాయిబాబు,సీనియర్ నాయకులు బుక్యా దేవా,ఉప సర్పంచ్ అల్లం నేని హనుమంతరావు,బొల్లం ప్రసాద్,జన్ను సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: