మన్యం టీవీలో వచ్చిన కథనంపై సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులకు వివరించిన ఎంపీపీ మంజు భార్గవి
గుండాల ఆళ్ల పల్లి (మన్యం టీవీ) సమస్యలపై గళం విప్పిన ఆళ్ల పల్లి మండల ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి సమస్యలపై గళం విప్పారు దానితోపాటు మన్యం టీవీలో వచ్చిన మా సమస్య పట్టించుకోరా అన్న కథనంపై సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనితోపాటు ఆరోగ్యం అటవీ శాఖ అటవీశాఖ పంచాయతీరాజ్ శాఖ మిషన్ భగీరథ సమస్యలపై సర్వసభ్య సమావేశంలో ఆమె ప్రస్తావించారు. సమావేశం లో ఉన్న పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వెంటనే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు రెవెన్యూ అటవీ శాఖల మధ్య ఉన్న భూ సమస్యను సోమవారం నుండి సోమవారం నుండి సర్వే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది అని ఆమె పేర్కొన్నారు
Post A Comment: