మన్యం టీవీ, వాజేడు:సీజనల్ వ్యాధులపై
ములుగు అదనపు కలెక్టర్ విసి ద్వారా సమావేశం నిర్వహించారు. వారి ఆదేశాలు ద్వారా రెవిన్యూ, పంచాయతీ మరియు వైద్య శాఖలతో సంయుక్తముగా సమావేశం నిర్వహించి సీజనల్ ఫీవర్స్ అయిన మలేరియా, డెంగ్యూ వంటి వచ్చు వ్యాధుల పట్ల ప్రజలలో అవగహన కల్పించె విధంగా చూడాలని, మరియు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెంచుటకు కలెక్టర్ గారు ఇచ్చిన టార్గెట్స్ ని పూర్తి చేసే విధంగా అందరు చేయాలనీ గ్రామ రెవిన్యూ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి, వెంకటేశ్వరరావు వాజేడు, పేరూరు, వైద్యాధికారి సీతారామరాజు వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: