CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Share it:

 


మన్యం టీవీ : ఇల్లందు


మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సుద్దరేవు గ్రామం లో  మంగళవారం ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో లో కరోనా బాధ్యులకు నిత్యావసర సరుకులు కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు సభ్యులు కల్తీ భాస్కర్ గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: