మన్యం టీవీ : ఇల్లందు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సుద్దరేవు గ్రామం లో మంగళవారం ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో లో కరోనా బాధ్యులకు నిత్యావసర సరుకులు కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు సభ్యులు కల్తీ భాస్కర్ గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: