మన్యం మనుగడ పినపాక :
తెరాస సీనియర్ నాయకులు పోలేటి భవాని శంకర్ పెద్ద కుమారుడైన రవి ప్రసాద్ కరుణ వ్యాధి తో మరణించిన విషయం తెలిసిందే.మంగళవారం రోజున తెలంగాణ ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కోలేటి భవాని శంకర్ నివాసంలో ఆయన్ను కలిసి రవి ప్రసాద్ మృతి పట్ల నివాళులు అర్పించారు. పుత్రశోకంతో ఉన్న కోలేటి భవాని శంకర్ ను ఓదార్చారు. ఆయన వెంట పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: