మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు పట్టణంలో 4 వ విడత పట్టణ ప్రగతి లో భాగంగా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై పాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నరసింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి, మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, స్థానికులు,మహిళలు,మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: