మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, సమితిసింగరం గ్రామ పంచాయతీ లో 4 వ విడత పల్లె ప్రగతి లో భాగంగా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై పాదయాత్ర ను ప్రారంభించిన మణుగూరు ఎంపీపీ.కారం. విజయ కుమారి,ఈ కార్యక్రమంలో లో జడ్పీటీసీ పొశం. నరసింహారావు, సర్పంచ్ బచ్చల.భారతి, ఎంపీఓ పి.వెంకటేశ్వర్లు, ఉపాసర్పంచ్ పుచ్చకాయల. శంకర్,వార్డు మెంబర్స్ మరియు అధికారులు స్థానికులు పాల్గొన్నారు.
Post A Comment: