CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల పత్రాల పరిశీలన ఈ నెల 21 కి వాయిదా

Share it:

 

మన్యం మనుగడ, పినపాక: 2020- 21 వ సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన లబ్ధిదారుల పత్రాల పరిశీలన కు సంబంధించి తేదీలలో మార్పులు చేయడం జరిగిందని పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. 2021జూన్ 17 న జరిగే పత్రాల పరిశీలన తేదీని అనివార్య కారణాల వలన 2021 జూన్ 21 వ తేదీకి మార్పు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Share it:

Post A Comment: