గౌరవ వేతనం పెంపుదల-పాలాభిషేకం
మన్యం మనుగడ, పినపాక: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల ప్రజాప్రతినిధులైన జెడ్ పి టి సి, ఎంపీటీసీ, సర్పంచ్ లకు గౌరవ వేతనాన్ని 30 శాతం పెరిగినందున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపంటి సత్యం, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: