చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : చండ్రుగొండ మండలం లో బెండలపాడు గ్రామంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్న సమయంలో కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించాగా మొత్తం 21 పాజిటివ్ కేసులు నిర్ధారించారు. డాక్టర్ గీత బెండలపాడు గ్రామాన్ని కంటోన్మెంట్ జోన్ గా గుర్తించి, లాక్ డౌన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుజాత, ఉప సర్పంచ్ బాలు, పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: