ఎంపీడీవో శ్రీనివాసులు
మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ పల్లె ప్రగతి ఏడవ విడత హరితహారం లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రస్తుతానికి 10,000 మొక్కలు తీసుకొచ్చామని, వీటిని గ్రామ పంచాయతీల వారీగా పంపిణీ చేస్తామని మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. మొక్కలను తీసుకెళ్ళడానికి ప్రతి పంచాయతీ నుండి ట్రాక్టర్లు వచ్చి వారివారి భాగాల ప్రకారం రెవెన్యూ ప్లాంటేషన్ కొరకు మొక్కలను తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, గ్రామ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Post A Comment: