మన్యం టీవీ,బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ఇస్తునటువంటి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం... గురువారం
బూర్గంపాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం, టేకులచేరువు, నకిరిపేట, ఇరవెండి,మోతె పట్టినగర్, కృష్ణసాగర్,పినపాక పట్టినగర్, ఉప్పుసాక గ్రామ పంచాయతీల పరిధిలలోని 27 మంది లబ్దిదారులకు 27,03,132/- రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి,షాదీముభారక్ చెక్కులను అయా గ్రామ పంచాయితీలకి వెళ్ళి లబ్దిదారులకు అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గొపిరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు కొర్సా లక్ష్మీ, పోతునూరి సూరమ్మ,భూక్య సుజాత,కోడిమె వెంకటేశ్వర్లు, సోంపాక నాగమణి, స్థానిక ఉపసర్పంచ్లు బోళ్ల ఉప్పమ్మ, జంగం వెంకటరమణ, సొసైటీ డైరెక్టర్లు మేడగం రామిరెడ్డి, ఉండేటి గోవర్ధన్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి,అంతోటి రమేష్,స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోడియం నరేందర్,నల్లమోతు సురేష్,బోళ్ల వెంకన్న, ఆర్ ఐ శంకర్, వెంకటేశ్వర్లు,స్థానిక పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: