CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐదవరోజు కరోనా బాధితులకు భోజనం

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:

ఈరోజు ఆనందపురం గ్రామం లో కరోనా బాధితులకు జెడ్పిటిసి సుదిరెడ్డి సులక్షణ గోపాలకృష్ణారెడ్డి మరియు ఆనందపురం గ్రామ కమిటీ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో దాత ఆసా లక్ష్మీనరసింహారావు సహకారంతో ఐదవ రోజు భోజనాన్ని ఇంటింటికి తిరిగి కరోనా బాధితులకు అందజేశారు.  ఈ కార్యక్రమంలో  సూదిరెడ్డి గోపాల కృష్ణరెడ్డి, జానపాటి చంద్రశేఖర్,  వార్డ్ మెంబర్స్ కాట్రాజు కొండల్ రావు,  మందాటి లక్ష్మణ్ రావు, కటారి శ్రీనివాసరావు, అద్దంకి పద్మ  గ్రామ పెద్దలు మారాసు సుబ్బారావు ,  రావులపెంట శ్రీను,  తంగేటి సందీప్,   దేవన బోయిన మహేష్,  కటకం వినోద్,  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: