మన్యం టీవీ, అశ్వాపురం:
ఈరోజు ఆనందపురం గ్రామం లో కరోనా బాధితులకు జెడ్పిటిసి సుదిరెడ్డి సులక్షణ గోపాలకృష్ణారెడ్డి మరియు ఆనందపురం గ్రామ కమిటీ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో దాత ఆసా లక్ష్మీనరసింహారావు సహకారంతో ఐదవ రోజు భోజనాన్ని ఇంటింటికి తిరిగి కరోనా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూదిరెడ్డి గోపాల కృష్ణరెడ్డి, జానపాటి చంద్రశేఖర్, వార్డ్ మెంబర్స్ కాట్రాజు కొండల్ రావు, మందాటి లక్ష్మణ్ రావు, కటారి శ్రీనివాసరావు, అద్దంకి పద్మ గ్రామ పెద్దలు మారాసు సుబ్బారావు , రావులపెంట శ్రీను, తంగేటి సందీప్, దేవన బోయిన మహేష్, కటకం వినోద్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: