మన్యం టీవీ,అశ్వాపురం :ఇటీవల కరోనా తో మృతిచెందిన సిపిఐ నాయకురాలు కమటం లక్ష్మమ్మ జ్ఞాపకార్థం "కమటం "కుటుంబ సభ్యులు ఈ రోజు మల్లెలమడుగు స్మశాన వాటిక వద్ద మొక్కలు నాటారు ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్ కుటుంబ సభ్యులు వీరన్న ఎల్లయ్య రంగయ్య శ్రీను రాజేష్ భాస్కర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: