మన్యం టీవీ పాల్వంచ :-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో గిరిజన నిరుపేద వృద్దులకు కరోణ కష్టం కాలంలో ఆకలి బాధ తో ఇబ్బంది పడుతున్నారు అని సమాచార తెల్పగానే మేము ఉన్నాము అంటూ టీస్ జంకో,కేటీపీస్ యరియు బీటీపీస్ ఉద్యోగాలతో పాటు మైము సైతం ఉన్నామని కొత్తమంది ప్రవాస భారతీయులు,1984 ఎస్ఎస్సి బ్యాచ్ శ్రీ రామకృష్ణ విద్యాలయం,1984 ఎస్ఎస్సి బ్యాచ్ కేటీపీస్ జడ్పీపీస్ స్కూల్ లో చదువుకున్నా వీరందరి సహాయ సహకారాలతో సెలినా క్రియేషన్స్ యూ ట్యూబ్ చానెల్ పాల్వంచ వారు, అరేం ప్రశాంత్,రమేష్, రమాదేవి తదితరల ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు నిత్య అవసరం సరుకులు తో పాటు ఆర్థిక సహాయం 500 రూపాయలు అందజేసినారు.
Post A Comment: