CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంత్రి ఎర్రబెల్లి స్వంత నియోజకవర్గంలో దాన్యం తగలబెట్టి రైతుల నిరసన..

Share it:

 


 మన్యం మీడియా టీం.

తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన రైతులు.. 

 ధాన్యం రోడ్డుపై పోసి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిన రైతులు.. 

 దాన్యం కటింగ్ ల పేరుతో కిలోల కొద్ది ధాన్యాన్ని కట్ చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్న సీఈవో మురళిని సొసైటీ అధ్యక్షుడిని సస్పెండ్ చేయాలని రైతుల డిమాండ్.. సియం డౌన్..డౌన్..అంటూ నినాదాలు.. ఎస్సై నగేష్ ఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పడంతో ధర్నా విరమించుకున్న రైతులు.

Share it:

Post A Comment: