CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

"పోలీస్ వెల్ఫేర్ సర్వీస్ స్టేషన్"నుపాల్వంచలో ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఐపీఎస్.

Share it:


మన్యం టీవీ, పాల్వంచ:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ప్రజలకు అత్యంత చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టడంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో "పోలీస్ వెల్ఫేర్ సర్వీస్ స్టేషన్"ను ఈ రోజు డీజీపీ మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ బీపీసీఎల్ హెడ్ సాయి బాల్ ముఖర్జీ, అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ జితేందర్ ఐపీఎస్,అడిషనల్ డీజీపీ వెల్ఫేర్ ఉమేష్ షర్రఫ్ ఐపీఎస్,అడిషనల్ డీజీపీ టీఎస్ఎస్పీ అభిలాషా బిస్త్ ఐపీఎస్, నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి ఐపీఎస్, ఐజిపి పి అండ్ ఎల్ సంజయ్ కుమార్ జైన్ ఐపీఎస్,డిఐజి అవినాష్ మహంతి ఐపీఎస్, స్టేట్ BPCL head సాయి బాల్ ముఖర్జీ,అడిషనల్ఏఆర్ అడిషనల్ ఎస్పీ కిష్టయ్య,అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్,ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: