మన్యం టీవీ, హైదరాబాద్:
కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి పైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. హాస్పిటల్ లో జరుగుతున్న దోపిడీ పైన కొన్ని న్యూస్ ఛానల్స్ వీడియోస్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి జిల్లా కలెక్టర్ కి డిఎంహెచ్ఓ కి నోటిస్ ఇచ్చింది. జూన్ 29 తేదీ రోజు కమిషన్ ముందు హాజరు కావాలని అన్నారు
Post A Comment: