ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి శేఖర వర్మ
మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు కావలసిన విత్తనాలను సబ్సిడీ రూపంలో అందిస్తున్నామని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ తెలియజేశారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 561 రూపాయలతో జీలుగువిత్తనాల పంపిణీ చేస్తామని తెలియజేశారు.ఆధార్ కార్డు జిరాక్స్ ,పట్టా పాస్ బుక్ జిరాక్స్ వ్యవసాయ కేంద్రానికి తీసుకొని వచ్చి విత్తనాలను పొందవచ్చునని ఈ సందర్భంగా తెలియజేశారు.
Post A Comment: