మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కోత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో స్వర్గీయ మద్ది రాంచందర్ 21వ వర్ధంతి అల్లం వెంకమ్మ మాజీ ఎం పీ పీ ఆధ్వర్యంలో మద్ది రాంచందర్ చిత్ర పటానికి పూల మాల వేసి,కోబ్బరి కాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లం వెంకమ్మ మాట్లాడుతూ మాట్లాడుతూ మద్ది రామ్ చందర్ నాయకపోడు కులానికి ఎనలేని సేవలు చేశారని వివరించారు. కార్యక్రమంలో రాజిని,వెంకటేశ్వరరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి దాది చంటి,కాటం తిరుపతిరావు,రావుల ముత్యాలు,మలిపెద్ది రాజు,సిద్దిని సీతారాములు, దుంప ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: