మన్యం టీవీ, అశ్వాపురం:మల్లెలమడుగు గ్రామంలో కారోనతో మరణిచినటువంటి నందీపాటి రమేష్ అంతక్రియలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ అతి చొరవ తీసుకొని కోవిడ్ నిబంధనల ప్రకారంగా అంతక్రియలు చేయించడమే కాకుండా ఈ యొక్క కారోన మహమ్మరి కి కుటుంబ సభ్యులే దరి చేరనటువంటి పరిణామాల్లో కుల మత బేధాలు లేకుండా మేము ఉన్నాను అని ముందుకు అడుగువేస్తూ ప్రభుత్వ విప్ రేగా సైన్యంగా తన సైన్యాన్ని వెంట వేసుకోని మండలం లో వచ్చినటువంటి కారోన కుటుంబాలకు కుడా రేగా విష్ణు ట్రస్టు నుండి వచినటువంటి కుటుంబ నిత్యావసర సరుకులు పంపిణి చేయడమే కాక, మొదటి కారోన వేవ్ గతంలో ఒక వృద్ధుడు కారోనతో మరణించిన సందర్భంలో కూడా ప్రజలు బయభ్రాంతులులకు గురి అవుతున్న సందర్భాలలో కూడా నేను ఉన్న అంటూ ముందుకు వెళ్లి అంతక్రియలు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో పని చేస్తున్నటువంటి ధైర్య సాహసాలకు మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు అందుకుంటూ ముందుకెళ్లడంలో తనదైన శైలి లో ముద్ర వేసుకోవడం అది తనకి తన సైన్యానికి సాధ్యం అని ప్రజలు హర్శించడం జరుగుతుంది. ఇటువంటి నాయకత్వాన్ని మండల ప్రజలు ముక్తకంటలతో అభినందించడం జరుగుతుంది.
Post A Comment: