మన్యం టీ వీ దుమ్ముగూడెం:
పట్టానికి చెందిన ప్రభాశంకర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కె దుమ్ముగూడెం గ్రామము లో సుమారు 20 కరోనా బాధిత కుటుంబలకు 10 రోజులు కు సరిపడే బియ్యం కూరగాయలు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ ఈ కార్యక్రమంలో కనుబుద్ది దేవా హాస్పిటల్ సిబ్బంది చిన్న బాబు గ్రామ ప్రజలు గద్దల సతీష్ వార్డ్ నెంబర్ గద్దల రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: