మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో పర్యటించి గ్రామస్తులకు కరోనా వైరస్ నివారణ పై జాగ్రత్తలు, లాక్ డౌన్ నిబంధన ల పై అవగాహన కల్పించిన అశ్వాపురం సీ ఐ సట్ల రాజు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడి కృష్ణవేణి, కార్యదర్శి బిందు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: