మన్యం టీవీ మంగపేట.
ఈమంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన సాయిని నరసింహరావు- నిర్మల దంపతుల పెద్ద కూతురి వివాహనికి హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించిన తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ , మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,,రామన్నగూడెం యం పి టి సి ఆల్లే సుమలత ,శ్రీనివాస్, మండల నాయకులు నుతిలకంటి ముకుందం , మండల మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: